భారతదేశం, నవంబర్ 21 -- జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తమ విండ్సర్ ఈవీ మోడల్ను కేవలం 400 రోజుల్లోపే 50,000 యూనిట్లను భారత మార్కెట్లో విక్రయించినట్లు తెలిపింది. ఎ... Read More
భారతదేశం, నవంబర్ 21 -- ఫ్లిప్కార్ట్ సంస్థ తమ బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 ఈవెంట్ను కొన్ని రోజుల్లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్ను కూడా సిద్ధం చేసింది. "బ్య... Read More
భారతదేశం, నవంబర్ 21 -- ఆర్థిక సేవలు అందించే ప్రముఖ సంస్థ గ్రో (Groww) తమ రెండో త్రైమాసికం (క్యూ2) ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 471.3 కోట్లుగా నమోదైంది. ఇది గత ఏ... Read More
భారతదేశం, నవంబర్ 19 -- భారత్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్యూవీల్లో మారుతీ సుజుకీ బ్రెజా ఒకటి. 2016లో లాంచ్ అయినప్పటి నుంచి, ఈ మోడల్ తన స్థానాన్ని పదిలం చేసుకుందనే చెప్పాలి. 2022లో పెద్ద అ... Read More
భారతదేశం, నవంబర్ 19 -- సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముంబైకి వెళ్లిన 70 ఏళ్ల సరస్వతి పుచ్లా అనే వృద్ధురాలు ఓ విషాదకర సంఘటనలో మృతి చెందారు. సోమవారం రోజున దేవనార్ స్మశానవాటికలో తన సోదరుడికి వీడ్క... Read More
భారతదేశం, నవంబర్ 19 -- మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 278 పాయింట్లు పడి 84,673 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 103 పాయింట్లు కోల్పోయి 25,9... Read More
భారతదేశం, నవంబర్ 19 -- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోజికోడ్ (ఐఐఎం-కే) ఆధ్వర్యంలో క్యాట్ 2025 పరీక్ష.. నవంబర్ 30, 2025న జరగనుంది. సుమారు 2.95 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అం... Read More
భారతదేశం, నవంబర్ 19 -- నవంబర్ 19, 2025న బెంగుళూరు నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తన స్వర్ణోత్సవ వేడుకలను ప్యాలెస్ గ్రౌండ్స్లోని కృష్ణ విహార గేట్ ... Read More
భారతదేశం, నవంబర్ 19 -- ఐక్యూ తన నెక్ట్స్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐక్యూ 15ని ఇంకొన్ని రోజుల్లో ఇండియాలో లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫోన్ పర్ఫార్మెన్స్, డిస్ప్లే, కెమెరా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సపోర్ట... Read More
భారతదేశం, నవంబర్ 18 -- రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను రేపు, బుధవారం విడుదల చేయనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఫిబ్రవరి 24, 2019 న ప... Read More